ఎయిర్ ఇండియా ముంబై మరియు మెల్బోర్న్ మధ్య అదనపు విమానాలను ప్రకటించింది.31 అక్టోబర్ మంగళవారం, మెల్బోర్న్ విమానాశ్రయం లో ఈ ప్రకటనను విడుదల చేసింది.
వారానికి 3 విమానాల చొప్పున , రాత్రి 8 గంటలకు ఈ విమానం బయలుదేరనుంది.
మరిన్ని విషయాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.