SKIP TO MAIN CONTENT

మాస్టర్స్ మరియు PhD విద్యార్థులకు ప్రారంభమైన 'మైత్రి స్కాలర్స్' ప్రోగ్రామ్

We Done It!
Happy graduate students standing outdoors of their campus wearing graduation gown and cap embracing Credit: SolStock/Getty Images

మైత్రి స్కాలర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్-గ్రాడ్యుయేట్ STEM డిగ్రీలను పూర్తి చేయడానికి భారతదేశంలోని తెలివైన విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి మైత్రి స్కాలర్స్ ప్రోగ్రామ్ దరఖాస్తులు తీసుకుంటున్నారు.


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS



Skip to podcast episode content

మైత్రి స్కాలర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్-గ్రాడ్యుయేట్ STEM డిగ్రీలను పూర్తి చేయడానికి భారతదేశంలోని తెలివైన విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి మైత్రి స్కాలర్స్ ప్రోగ్రామ్ దరఖాస్తులు తీసుకుంటున్నారు.


Advanced Manufacturing, Critical Technology, Critical Minerals, మరియు Clean Energy Solutions రంగాలలో అభివృద్ధి కోసం, ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్య శాస్త్రీయ పరిశోధనా సహకారాన్ని అందిస్తుంది. మైత్రి స్కాలర్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను australiaindiacentre.org.au లో చూడవచ్చు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now