వరుసగా ఎనిమిదోసారి భారత కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ లో ప్రవాసభారతీయుల పట్ల కొంత ఉదారంగా, కొంత కర్కశంగా వ్యవహిరించారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.






