ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024 లో భాగంగా యాష్ రాజ్ ఫిల్మ్స్ 50 ఏళ్ల సుదీర్ఘ సేవలను గుర్తిస్తూ, నిన్న రాణి ముఖర్జీ ఆస్ట్రేలియా పార్లమెంట్లో యాష్ చోప్రా స్టాంప్ను ఆవిష్కరించారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో గౌరవాన్ని అందించే ఈ కార్యక్రమంలో, ప్రముఖ నటి రాణి ముఖర్జీ లెజెండరీ ఫిల్మ్ మేకర్ లేట్ యాష్ చోప్రా గారిని స్మరించుకుంటూ ప్రత్యేక స్టాంప్ను ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో జరిగిన ఈ వేడుకలో రాణి ముఖర్జీ మరియు కరణ్ జోహార్ ముఖ్య ప్రసంగాలు చేశారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.





