అల్జీమర్స్ ను గుర్తించేందుకు వినూత్న ఆవిష్కరణ.... కనుగొన్నది తెలుగు వారైన Dr. సుధా మొక్కపాటి

Telugu Scientist Dr. Sudha Mokkapati Develops Groundbreaking Alzheimer's Device

Telugu Scientist Dr. Sudha Mokkapati Develops Groundbreaking Alzheimer's Device Credit: Dr. Sudha Mokkapati

ఆస్ట్రేలియా తెలుగువారు గర్వపడే గొప్ప ఆవిష్కరణ! .


మోనాష్ యూనివర్శిటీకి చెందిన Dr. సుధా మొక్కపాటి గారు, అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగల వినూత్న రక్త పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొదటిసారి సెన్సార్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడిన పరికరం ఇది. అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించి, సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. తెలుగు వారి ప్రతిభను చాటే ఈ అభివృద్ధిపై మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now